చెన్నై : ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అటు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా మోడీ టూర్ పై నిరసన తెలిపారు. గతేడాది సంభవించిన గజ తుపాన్ కారణంగా అతలాకుతలమైన తమిళనాడుపై, ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని విరుచుకుపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCDzPa
మోడీకి, బీజేపీకి తమిళనాడులో చోటు లేదు : ఖుష్బూ, అందుకే #GoBackModi ట్రెండింగ్
Related Posts:
సాద్వీ మరో కాంట్రవర్సీ : ఎంపీగా ప్రమాణం చేసేప్పుడు గురువు పేరు, విపక్ష సభ్యుల అభ్యంతరంన్యూఢిల్లీ : సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ .. వివాదాస్పదాలకు కేంద్ర బిందువు. ఎన్నికల్లో ప్రచారం నుంచి మొత్తం సాద్దీ చుట్టే రాజకీయ విమర్శలు జరిగాయి. ఎన్ని… Read More
అసెంబ్లీలో అదరగొట్టిన కుర్ర మంత్రి..! హనుమకు కుప్పి గంతులు నేర్పడం బాదేసిందన్న అచ్చెన్నాయుడు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రసవ్తరంగా సాగుతున్నాయి. శాసన సభ సాక్షిగా దాదాపు పదేళ్ల కసినంతా వైసిపి నేతలు వెళ్లగక్కరుతున్నారు. … Read More
రాహుల్ ఎక్కడ ..? సభలో రాందాస్ ప్రశ్న, ఇదిగో వస్తున్నానంటు ట్వీట్న్యూఢిల్లీ : 17వ లోక్సభ కొలువుదీరిందో లేదో .. అప్పుడే ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో సాద్వీ తన గురువు పేరును పలికి అగ్గిరాజ… Read More
వారెవ్వా..ఏం బైకు బాసూ: ఈ మోటార్ బైకుతో రైతు కష్టాలు తీరినట్టేకర్నాటక: వక్క చెట్లు ఎంత పొడువుగా ఉంటాయో తెలుసా.. మరి ఆ చెట్లు ఎక్కేక్రమంలో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారు నడుముకు ఒక చిన్న బెల్టులాంటి యంత… Read More
పాడేను మోసి రుపాయకే అంత్యక్రియలు ప్రారంభించిన మేయర్..రూపాయికే అంత్యక్రియలు ప్రకటించిన కరీంనగర్ కార్పోరేషన్ దాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో ఏ నగరంలో లేని ఇలాంటీ ఫథకాన్ని కరీంనగర్ నగరపాలక సంస్థ చేపట్టింద… Read More
0 comments:
Post a Comment