Tuesday, January 29, 2019

'నెక్స్ట్ సీఎం'పై కీలకవ్యాఖ్యలు: ముగ్గురిలో ముఖ్యమంత్రి ఎవరు, తేల్చేది ఢిల్లీ లెక్క?

గుంటూరు: 2019 లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికల బరిలో ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఉండనున్నాయి. అయితే ప్రధానమైన పోటీ మాత్రం మొదటి మూడు పార్టీల మధ్యే ఉండనుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B5Pf8I

0 comments:

Post a Comment