అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల పైన అసభ్య పోస్టులు, హైదరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు రాజకీయ దుమారం రేపుతోంది. తమపై అసభ్య ప్రచారం జరుగుతున్నా ఏపీ పోలీసులు పట్టించుకోవడం లేదని, ఏపీ పోలీసులపై నమ్మకం లేకే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని వైసీపీ చెబుతోంది. ఏపీ పోలీసులపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D9Ymqz
షర్మిలా! నీ అన్న చొక్కాపట్టుకొని అడుగు: పరిటాల సునీత, 'ప్రభాస్' ప్రచారంపై టీడీపీ ఆగ్రహం
Related Posts:
ఈవీఎంల కుట్ర మొదలైందంటూ ఎగ్జిట్ పోల్స్ పై మమత షాకింగ్ కామెంట్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. దేశ వ్యాపతంగా జరిపిన సర్… Read More
ఈశాన్యంలో కమల వికాసం... అసోంలో మెజార్టీ స్థానాలు బీజేపీవేనంటున్న ఎగ్జిట్ పోల్స్సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలాన్న… Read More
వైసీపీలో పండుగ వాతావరణం .. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో జోష్ లో జగన్ పార్టీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేస్తుందని దాదాపు చాలా జాతీయ సర్వేల ఫలితాలు తేల్చేశాయ… Read More
అదే జరిగితే..అందులోనూ సన్యాసమే: నా విశ్వసనీయతకు ఇదే కీలకం: ఏపీ ఫలితాలపై లగడపాటి..!జాతీయ సర్వేలకు భిన్నంగా ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన లగడపాటి..కీలక వ్యాఖ్యలు చేసారు. తన సర్వే గురించి సుదీర్ఘ వివర… Read More
మోడీ లెక్క పక్కా: ఆ ఇద్దరి ట్రాప్లో వారంతా విలవిల..అసలు జరిగిందేంటి..?దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడేందుకు ముందు టెన్షన్ క్రియేట్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా ని… Read More
0 comments:
Post a Comment