శ్రీకాకుళం/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం (09-01-2019)తో ముగుస్తోంది. పాదయాత్ర చివరి రోజు జగన్ తన యాత్రను కొత్తకొజ్జిరియా నుంచి ఈ ఉదయం ప్రారంభించారు. వేదపండితులు జగన్ను ఆశీర్వదించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగుస్తోంది. 6 నవంబర్ 2017న ప్రజా సంకల్ప
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FjkSQ7
జగన్ పాదయాత్ర: ఇచ్ఛాపురంలోని వైసీపీ పైలాన్ అద్భుతం, ఎలా ఉందంటే?
Related Posts:
ఏపి ఎన్నికల్లో ,కేఏ పాల్ గుర్తు, ఆ పార్టీ అభ్యర్థుల పేర్లు, వైసీపీని ఇబ్బంది పెట్టనున్నాయా ?ఆంధ్రప్రదేశ్ లో జరగతున్న కీలక ఎన్నికల్లో గుర్తులు అభ్యర్థుల పేర్లు ఓటర్లను కన్ఫ్యూజ్ చేయనున్నాయా ? వైసీపి గుర్తు ఫ్యాన్ కాగా, ఫ్యాన్ తో పోలిన కేఏపాల్ … Read More
పట్టాలు తప్పిన మరో ఎక్స్ ప్రెస్: రెండు నెలల్లో రెండో ప్రమాదంపాట్నా: రైలు ప్రమాదాలకు బిహార్ కేరాఫ్ అడ్రస్ గా మారినట్టుంది. నెలకో ప్రమాదం చొప్పున వరుసగా రెండో నెలల్లో రెండు ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి… Read More
పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసిందిశంషాబాద్ : ప్రేమికులు విచక్షణ కోల్పోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి పాలిట మృత్యువుగా మారింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఆత… Read More
ఒక కాలు ఉత్తరాదిన, మరో కాలు దక్షిణాదిన: రెండు స్థానాల్లో రాహుల్ పోటీ, కేరళ నుంచి లోక్ సభకు!తిరువనంతపురం: ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన పార్టీ అధ్యక్షులు గానీ, రాజకీయ నాయకులు గానీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ… Read More
లోకసభ ఎన్నికలు 2019: విశాఖపట్నం నియోజకవర్గం గురించి తెలుసుకోండిసుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మ… Read More
0 comments:
Post a Comment