హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్రతిపక్ష నేత అంశంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీ అదికార గులాబీ పార్టీకి పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. ఇటు పార్టీ గొంతు చట్ట సభల్లో బలంగా వినిపిస్తూనే టీఆర్ఎస్ పార్టీకి సరైన కౌంటర్ ఇచ్చినట్టైందని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hk5Wmh
టీఆర్ఎస్ దళితున్ని సీయం చేయలేదు..! సీఎల్పీ నేతగా కూడా ఉండనివ్వరా..!
Related Posts:
వడ్డీకాసుల వాడి నిధులకు టీటీడీ ఎసరు! ఫిక్స్డ్ డిపాజిట్లలో భారీ కోతః రూ.79 కోట్లేతిరుపతిః తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వివిధ బ్యాంకుల్లో జమ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం ఏటేటా దారుణంగా పడిపోతోంది. మూడేళ్లుగా ఇదే పర… Read More
ఇనామ్ భూములకు ఓకే .. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం ... 6 లక్షల మందికి ప్రయోజనంఅమరావతి : గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ఇనామ్ భూముల సమస్య తీరనుంది. 1957 నుంచి 2013 వరకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైత్వారీ పట్టాలు చెల్లుబాటు అయ్యేల… Read More
రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ : డబుల్ ఓటింగ్ కు అడ్డుకట్ట...!ఆంధ్రప్రదేశ్..తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పో… Read More
మనస్సు మర్మం: నీవెవరవో తెలుసుకో.. నీవే ప్రపంచండా.ఎం. యన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు పండితులు-9440611151 అందరూ మనసు మనసు అంటారు ..అసలు మనసు అంటే ఏమిటో ...వాయు వేగంగా పరుగులు తి… Read More
మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు : వైరల్ అవుతున్న చింతమనేని వీడియో ..!ఏపి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో నిలిచారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు..సమస్యల తో చింతమనేని ఏపిలోనే ప్రత్యేక గుర్త… Read More
0 comments:
Post a Comment