రాజకీయ యోగం కోసం నేతలు యాగాలను నమ్ముకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన యాగాల కారణంగానే ఆయనకు ఊహించని విజయం దక్కందని ఇతర పార్టీల నేతల అభిప్రాయం. దీంతో..కేసీఆర్ బాటలోనే ఏపిలోని అధికా ర- ప్రతిపక్ష నేతలు నడుస్తున్నారు. ఇందు కోసం కేసీఆర్ అనుసరించిన రాజకీయ వ్యూహాలతో పాటుగా ఆధ్యాత్మిక బాట ను ఎంచుకుంటున్నారు. మరి..యాగాలను నమ్ముకుంటున్న ఈ నేతలకు యోగం వరిస్తుందా...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STHOZk
కేసీఆర్ బాటలోనే, చంద్రబాబు - జగన్ రాజశ్యామల యాగం: మరి యోగంఎవరికి..!
Related Posts:
అమెరికా ముందు జాగ్రత్త: 330 మిలియన్ల జనాభాకు 800 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ల ఆర్డర్లువాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచంలోనే అనేక దేశాలను కకావికలం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశ… Read More
ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతిహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు ప్రము… Read More
కాంగ్రెస్ లో కుమ్ములాట: రేవంత్ రెడ్డిపై వీహెచ్ ఫైర్..రీజన్ ఇదేనా !!తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా,ఆ సమస్యలపై పోరాటం పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారిలో వారు ఘర్షణ పడటం మానుకోవడం లేదు. ప్రజాస్వామ్యం ఎక్… Read More
టిక్ టాక్ స్ధానంలో పుట్టగొడుగుల్లా స్వదేశీ యాప్లు- లోటు భర్తీ చేయకపోతే మరో విదేశీ ముప్పు...గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై దాడి తర్వాత చైనాకు చెందిన యాప్లపై కేంద్ర ప్రభుత్వం వరుసగా నిషేధం విధిస్తోంది. అదే సమయంలో వీటి స్ధానంలో దేశీయ యాప్ల తయ… Read More
వెనకడుగు వేస్తున్నారంటే... టీఆర్ఎస్ ఆ విషయం ఒప్పుకున్నట్లే : పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. నిన్న,మొన్నటిదాకా నీటి వాటాలపై ఇద్దరిదీ ఒకే మాట అన్నట్లుగా సాగిన ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్..… Read More
0 comments:
Post a Comment