అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని విజయవాడ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని గురువారం అన్నారు. ఆయన నూటికి నూరు శాతం అందుకు అర్హులు అని చెప్పారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJ6x4U
Thursday, January 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment