తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 5వేల మార్క్ని దాటుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 20) రాత్రి 8గం. నుంచి బుధవారం(ఏప్రిల్ 21) రాత్రి 8గం. వరకు 5567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 23 మంది కరోనాతో మృతి చెందారు. మరో 4701 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3avwH3m
తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు... 23 మంది మృతి... బ్యాంకు పనివేళల కుదింపు...?
Related Posts:
మల్కజ్గిరిని మరో నోయిడాగా మారుస్తా... రేవంత్ రెడ్డి..మల్కజ్గిరి నియోజకవర్గాన్ని మరో నోయిడాగా మారుస్తానని ఎంపీ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నియోజవర్గంలో గెలిపించిన ప్రజలక… Read More
సీఎం కేసీఆర్తో ట్రబుల్ షూటర్ హరీష్ రావు భేటీ.. కారు రివర్స్పై చర్చతెలంగాణలో కారు జోరు రివర్స్ కావడంతో ఆపార్టీ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే చాల రోజుల తర్వాత, ఎన… Read More
సెలవులు పెరిగాయోచ్.. స్కూళ్లు తెరిచేది జూన్ 1న కాదుహైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేది జూన్ 1వ తేదీన కాదు. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీన స్కూళ్లు రీఓపెన్ కావాల… Read More
ప్రధాని నరేంద్రమోడీ రాజీనామాఢిల్లీ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ప్రధాని కే… Read More
కిశోర చాణక్యం : వైసీపీ విజయం కోసం స్ట్రాటజీస్, పాటలు, స్లోగన్లతో అట్రాక్ట్హైదరాబాద్ : అతనో మేధావి. సాదాసీదా తెలివిమంతుడు కాదు .. ప్రజల నాడీ అంచనావేసి పార్టీలకు మేలు చేసే ఆక్టోపస్. అతను చెప్పినట్టు విన్నారో ఇక అంతే మీ ముందు ప… Read More
0 comments:
Post a Comment