Wednesday, April 21, 2021

తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు... 23 మంది మృతి... బ్యాంకు పనివేళల కుదింపు...?

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 5వేల మార్క్‌ని దాటుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 20) రాత్రి 8గం. నుంచి బుధవారం(ఏప్రిల్ 21) రాత్రి 8గం. వరకు 5567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 23 మంది కరోనాతో మృతి చెందారు. మరో 4701 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3avwH3m

Related Posts:

0 comments:

Post a Comment