న్యూఢిల్లీ/హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ లోకసభ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు. తాము ఎప్పటికీ భారత దేశంలో భాగమని, పాకిస్తాన్ అనవసరంగా కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆ దేశాన్ని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో యువత అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఎంపీలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MkIft7
అంతా భారతీయులే, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ జోక్యం మానుకోవాలి: అసదుద్దీన్ హెచ్చరిక
Related Posts:
దేశం తర్వాతే పార్టీ : చివరన సొంత ప్రయోజనాలని బ్లాగ్లో రాసుకొన్న అద్వానీన్యూఢిల్లీ : గాంధీనగర్ ప్రజలకు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ కృతజతలు తెలిపారు. 1991 నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. నియోజకవర్గ ప… Read More
హైదరాబాద్ లో పట్టుపడ్డ మరో మూడు కోట్లు .. వీటికి కూడా ఏపీతో సంబందం ఉందా ?హైదరాబాద్ : ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. నిన్న రూ.2 కోట్లు పట్టుబడిన సంగతి మరవకముందే మరో 3 కోట్ల నగదు తనిఖీల్లో దొరికింది. ఈ నగదు కూడా ఏపీలో… Read More
ఇంటర్ ఫలితాలు ఇప్పట్లో లేనట్లే : వివరణ ఇచ్చిన ఇంటర్ బోర్డుతెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు తోందరేమీ లేదని స్పష్టం చేశారు బోర్డు అధికారులు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కోల్డ్ వార్ నేపథ్యంలో పోటి పడి ఒకరి ఒ… Read More
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు. ఈ నాలుగు రోజుల్లో ఏమైనా తేలుతుందా ?కడప : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసిన ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ను పోలీసు క… Read More
దేశమే ఫస్ట్ భేష్ : అద్వానీ అభిప్రాయంతో ఏకీభవించిన మోదీన్యూఢిల్లీ : ఎల్కే అద్వానీ బ్లాగులో రాసుకొన్న దేశం ఫస్ట్ తర్వాతే పార్టీ అనే నినాదాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. చివరన సొంత ప్రయోజనాలు అని చెప్పి దేశం … Read More
0 comments:
Post a Comment