న్యూఢిల్లీ: సీబీఐ మధ్యంతర డైరెక్టర్గా నాగేశ్వరరావు నియామకం చెల్లదన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. విచారణకు కొద్ది గంటల ముందు తాను విచారణ చేసే బెంచ్లో ఉండేందుకు తిరస్కరించారు జస్టిస్ ఏకే సిక్రీ. జస్టిస్ ఏకే సిక్రీ నిర్ణయం మరోసారి వివాదాస్పదంగా మారింది. జస్టిస్ సిక్రి తన పదవీవిరమణ తర్వాత లండన్ ట్రిబ్యునల్లో చేరనున్నారు. ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WeWOmv
మధ్యంతర సీబీఐ ఛీఫ్ నియామకం కేసులో మరో ట్విస్టు: కేసును విచారణ చేయలేనన్న జస్టిస్ ఏకే సిక్రీ
Related Posts:
నిఫా అలర్ట్... మరో ఆరుగురికి వైద్య పరీక్షలు.. వైరస్ సోకలేదని నిర్థారణ..ఎర్నాకుళం : కేరళకు నిఫా భయం పట్టుకుంది. 23ఏళ్ల యువకునికి నిఫా వైరస్ సోకడంతో ఆ వ్యాధి మళ్లీ విజృంభిస్తుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. నిఫా సోకినట్లు అ… Read More
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో త్వరలో ఫుల్ బాడీ స్కానర్లు ...ఇక స్మగ్లింగ్ దొంగలకు కష్టమేశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శ… Read More
ప్రపంచ దేశాలపై ట్రంప్ కస్సు బుస్సులు..! చైనా, రష్యాలను టార్గెట్ చేసిన యూఎస్ అద్యక్షుడు..!!లండన్/హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై మరోసారి నోరు పారేసుకున్నారు. తమ దేశంలాగా మరే ఇతర దేశం పర్యావరణ పరిరక… Read More
కాస్త బెరుకు.. మరి కాస్త తొందరపాటు..! జగన్ పాలనలో పదనిసలు..!!రెండువేల తొమ్మిది నాటి కల రెండువేల పందొమ్మిదిలో నెరవేరింది. పదేళ్ల ప్రస్తానంలో పదహారు నెలలు జైలు జీవితం.. లక్షకోట్లరూపాయల అవినీతి అపవాదు. ఐద… Read More
ప్రజాస్వామ్యాన్ని కాపాడండీ.... అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ నిరసన, ధర్నా...!కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు ఆందోళనబాట పట్టారు. ఈనేపథ్యంలోనే ప్రస్… Read More
0 comments:
Post a Comment