హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లలో సత్తా చాటింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవం కానున్నారు. 4,480 పంచాయతీలకు గాను 334 స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 291 పంచాయితీలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDykE9
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!
Related Posts:
భారత్ ఔదార్యం- వాస్తవాధీన రేఖ వద్ద చిక్కిన చైనా సైనికుడు- వెనక్కి పంపాలని నిర్ణయంభారత్-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతోంది. గల్వాన్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా పలుమార్లు మిలటరీ, విదేశాంగమంత్రుల స్ధాయిలో చర్చలు జరిగినా చైనా… Read More
ఏపీలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ .. నూతన ఇసుక విధానంపై .. ప్రకటించిన సీఎం జగన్ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నూతన ఇసుక విధానంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఏపీలో మరోన్మారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని ఆయన మంత్రులకు సూచి… Read More
కుప్పం వద్ద హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ - ప్రముఖ జువెలరీ కుటుంబానికి తప్పిన ముప్పుచిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో తమిళనాడు భూభాగంలోని పంట పొలాల్లో ఓ హెలికాప్టర్ దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత ఎస్వీఎన… Read More
కరోనాపై కేంద్రం షాకింగ్ ప్రకటన - వైరస్ సామూహిక వ్యాప్తి నిజమే - కేరళపై హర్షవర్ధన్ విమర్శలుకరోనా మహమ్మారికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ షాకింగ్ ప్రకటన చేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరిందని, కమ్యూనిట… Read More
జేకే క్రికెట్ అసోసియేషన్ స్కాం: ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఈడీ, కక్ష సాధింపేనని ఒమర్శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ) కుంభకోణంకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… Read More
0 comments:
Post a Comment