హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లలో సత్తా చాటింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు చాలాచోట్ల ఏకగ్రీవం కానున్నారు. 4,480 పంచాయతీలకు గాను 334 స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 291 పంచాయితీలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RDykE9
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!
Related Posts:
వాసన, రుచి కోల్పోతున్నారు: కరోనా లక్షణాల జాబితాలోకి మరో రెండు అంశాలున్యూఢిల్లీ: కరోనావైరస్ లక్షణాలకు సంబంధించిన జాబితాలో మరో రెండు అంశాలను చేర్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా కేసులు క్రమంగా భారీ సంఖ… Read More
జీహెచ్ఎంసీ మేయర్ డ్రైవర్కు కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్లోకి బొంతు అండ్ ఫ్యామిలీ..కరోనాకు చిన్న, పెద్ద.. పేద, ధనిక అనే భేదం లేదు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్కి పాజిటివ్ వచ్చింది. దీంతో బల్దియా సిబ్బంది, రామ్మోహన్ ఫ్యామ… Read More
చైనా స్వరాలకు నేపాల్ తోకజాడింపు.. భారత్పై విషం కక్కిన ప్రధాని ఓలి.. భూఆక్రమణకు శపథం..వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు తగ్గేలా బలగాలను వెనక్కి తీసుకుంటోన్న చైనా.. ఇప్పుడు నేపాల్ సరిహద్దులో వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు … Read More
సార్ గాంధీకి రండి... బిగ్ డ్యామేజ్.. కేసీఆర్ మేలుకోకపోతే అంతే సంగతి..కొద్దిరోజుల క్రితం నాటికి,ఇప్పటికీ తెలంగాణలో చాలా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎప్పుడెప్పుడ… Read More
ఏపీలో టెన్త్ పరీక్షలు ఇక ఈజీ: విప్లవాత్మకం: ఆరు పేపర్లే: ప్రశ్నలు కుదింపు..పరీక్షా సమయం పెంపుఅమరావతి: ఉన్నత విద్యావకాశాలకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షల విధానంలో జగన్ సర్కార్ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. పరీక్షలు రాయడాన్ని సుల… Read More
0 comments:
Post a Comment