ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామ్నాథ్ కోవింద్ చెప్పారు. నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు రాష్ట్రపతి. రాష్ట్రపతి ప్రసంగంలో హైలైట్స్:
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G2RaPw
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు: అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం
Related Posts:
జగన్కు ఢిల్లీలో రెండోసారి పరాభవం: అందుకేనంటూ యనమల రామకృష్ణుడు నిప్పులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు… Read More
ఆంగ్లో ఇండియన్లు వద్దట.. థర్డ్ జెండర్ కావాలట.. ప్రధాని మోడీకి రేవంత్ లేఖ, అందుకే లేఖనా...?చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం తప్పనిసిరి. రాజ్యాంగం మేరకు ఆయా శాసనసభ, పార్లమెంట్లో చోటు కల్పిస్తారు. కానీ వారి ప్రాతినిధ్యం అవసరం లేదని కా… Read More
ఆ బార్లో అశ్లీల నృత్యాలు.. అమ్మాయిలతో బలవంతంగా...!ముంబై: బార్ డ్యాన్సులకు కేరాఫ్గా నిలిచింది ముంబై. ఒకప్పుడు ఈ బార్లల్లో అశ్లీల నృత్యాలు ఎక్కువగా ఉండేవి. దీంతోనే సొమ్ము చేసుకునేవారు యజమానులు. అయితే … Read More
ఆర్టీసీలో మరోకీలక నిర్ణయం.. తాత్కాలిక ఉద్యోగుల రెగ్యులరైజ్ఆర్టీసీ ఉద్యోగులపై ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక ఉద్యోగులుగా చేస్తున్న 296 మంది డ్రైవర్లు, 63 కండక్టర్లను రెగ్యులరైజ్ చేస్తూ... ప్రభు… Read More
అలిఘర్ యూనివర్శిటీలో ఉద్యోగాలు: క్లర్క్, అకౌంటెంట్తో పాటు వీటికి అప్లయ్ చేయండిఅలీఘర్ ముస్లిం యూనివర్శిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జీఐఎస్/జీపీఎస్ సర్వేయర్లు, అకౌంటెంట్ కమ్ క్లర్క్, క… Read More
best wireless hard drives
ReplyDelete