Thursday, January 10, 2019

అయోధ్య కేసులో ట్విస్టు: విచారణకు ముందే ఆ జడ్జి ఎందుకు తప్పుకున్నారు..?

సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణలో ట్విస్టు చోటు చేసుకుంది. కేసు విచారణకు ముందే జస్టిస్ యూ.యూ. లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి కేసు వాయిదా పడింది. 20 ఏళ్ల క్రితం ఇదే కేసులో ఓ పార్టీ తరపున

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D06xp4

Related Posts:

0 comments:

Post a Comment