సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణలో ట్విస్టు చోటు చేసుకుంది. కేసు విచారణకు ముందే జస్టిస్ యూ.యూ. లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి కేసు వాయిదా పడింది. 20 ఏళ్ల క్రితం ఇదే కేసులో ఓ పార్టీ తరపున
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D06xp4
Thursday, January 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment