హైదరాబాద్ : రిజర్వేషన్లు అమలుచేసుకొనే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఈక్రమంలో రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించారు ఎంపీ బండా ప్రకాశ్. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా ప్రకాశ్ మాట్లాడారు. ఆ బిల్లుకు టీఆర్ఎస్ తరపున మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పాలన కారణంగానే అగ్రవర్ణ పేదలు.. రిజర్వేషన్లు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TIllOR
Thursday, January 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment