హైదరాబాద్ : రిజర్వేషన్లు అమలుచేసుకొనే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఈక్రమంలో రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించారు ఎంపీ బండా ప్రకాశ్. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా ప్రకాశ్ మాట్లాడారు. ఆ బిల్లుకు టీఆర్ఎస్ తరపున మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పాలన కారణంగానే అగ్రవర్ణ పేదలు.. రిజర్వేషన్లు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TIllOR
రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి.. రాజ్యసభలో టీఆర్ఎస్ గళం
Related Posts:
టీటీడీ బోర్డు సభ్యులుగా క్రిమినల్స్ ను నియమించారని అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఒకపక్క తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఇప్పట… Read More
ఇండియా, ఆరెస్సెస్ పర్యాయపదాలే.. ఏంటీ అని ఇమ్రాన్ఖాన్కు ఆరెస్సెస్ చురకలుపాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై ఆరెస్సెస్ నేత ప్రధాన కార్యదర్శి సంఘ్ కృష్ణ గోపాల్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. భారత్, ఆరెస్సెస్ పర్యాయపదాలే అయితే ఏంటీ అని… Read More
లాడెన్ నుంచి హఫీజ్ సయీద్ వరకు: ఇమ్రాన్ఖాన్కు ఐదు ప్రశ్నలు సంధించిన భారత్న్యూయార్క్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత్పై విషం చిమ్మడం ప్రపంచ దేశాలు చూశాయి. తన ప్రసంగంలో… Read More
మహిళా జడ్జీ వెంటపడిన దొంగలు.. అదును చూసి..న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ మహిళా న్యాయమూర్తినే వెంబడించారు. ఆమె కారు అద్దాలు పగలగొట్టి ఆమె పర్సు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కే… Read More
గవర్నర్ హరి చందన్ ను కలిసిన బీజేపీ నేతల బృందం .. వైసీపీ అప్రజాస్వామిక విధానాలపై ఫిర్యాదుబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో బిజెపి ప్రతినిధుల బృందం ఏపీ లోని పరిస్థితులను గురించి గవర్నర్ హరి చందన్ ను కలిశారు. ఏపీ లోని తాజా పరిణ… Read More
0 comments:
Post a Comment