హైదరాబాద్ : రిజర్వేషన్లు అమలుచేసుకొనే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ఈక్రమంలో రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించారు ఎంపీ బండా ప్రకాశ్. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా ప్రకాశ్ మాట్లాడారు. ఆ బిల్లుకు టీఆర్ఎస్ తరపున మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పాలన కారణంగానే అగ్రవర్ణ పేదలు.. రిజర్వేషన్లు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TIllOR
రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి.. రాజ్యసభలో టీఆర్ఎస్ గళం
Related Posts:
పవన్ కళ్యాణ్ ఏంచెప్తే అది: జనసేనలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల, మరో బీజేపీ నేత శుభాకాంక్షలుఅమరావతి: భారతీయ జనతా పార్టీకి రాజీనామా (బీజేపీ) చేసిన రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆకుల తన స… Read More
'పవన్ కళ్యాణ్ గాలి కూడా మారింది, అందుకే చంద్రబాబు పాలిష్, ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు'విశాఖపట్నం/అమరావతి: తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం ఖండించారు. ఈ సందర్భంగా తెలుగు… Read More
ఘోర పడవ ప్రమాదం, 8 మంది మృతి: 17 మందిని కాపాడిన రెస్క్యూ టీంబెంగళూరు: కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో 25 ప్రయాణీకులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయార… Read More
హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎస్ఐఎఫ్సీఐఎస్ఎఫ్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా429 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల… Read More
వారెవ్వా క్యాబాత్ హై: అతిథులకు స్వయంగా భోజనం వడ్డించిన మమతా బెనర్జీ..ఫోటో వైరల్కోల్ కతా : సాధారణంగా రాజకీయ నాయకుల జీవితం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. తెరముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పొలిటీషియన్స్ తెరవెనక వారి జీవి… Read More
0 comments:
Post a Comment