రూల్ ఈజ్ రూల్ .. రూల్ ఫర్ ఆల్ అంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. అధికార పార్టీ కి చెందిన మంత్రి అయినా సరే నిబంధనలు పాటించకుంటే వదిలేదే లేదు అని చెప్తున్నారు. హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి తలసాని ఫ్లెక్సీలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. 25
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NPkASa
రూల్ ఈజ్ రూల్ .. నిబంధనలకు విరుద్ధంగా తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైర్ .. 25 వేలు జరిమానా
Related Posts:
కేసులు పెరుగుతుంటే ఫిడేలు వాయిస్తున్నారా..? నివారణ చర్యలపై రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్..!ఢిల్లీ/హైదరాబాద్ : దేశంతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. జోన్లుగా విభజించిన తర్వాత కరోనా వైరస్ గణనీయంగా తగ్గిపోయిందని, రెడ్ జోన… Read More
లాక్ డౌన్ 4.0 : రాష్ట్రాలు నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న కేంద్రం..లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం చాలా రంగాలకు సడలింపులను ఇవ్వడంతో అంతా యథాతథ స్థితికి వచ్చినట్టయింది. దేశవ్యాప్తంగా చాలాచోట్ల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లం… Read More
Cyclone Amphan: బెంగాల్, ఒడిశాలో బీభత్సం, 84 మంది మృతి, వేలాది ఇళ్లు ధ్వంసంకోల్కతా/ఒడిశా: ఆంపన్ పెను తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో బీభత్సం సృష్టించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈ తుఫాను భారీ, ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగించ… Read More
కరోనా రోగులకు వైద్యం చేసే నర్సుల డ్రెస్ మారింది..!ఇక మీదట బికినీలోనే ట్రీట్ మెంట్..!హైదరాబాద్ : ప్రపంచ దేశాల ప్రజలతో కరోనా మహమ్మారి చిత్రవిచిత్ర వేశాలేపిస్తోంది. ఆర్ధిక రంగాన్ని కుప్పకూల్చిన కరోనా తాజాగా వైద్యులతో, నర్సులతో వింత చేష్ట… Read More
శభాష్ కేటీఆర్.. కరోనాలోనూ సాధించావ్.. ఐటీ ఎగుమతుల్లో 18శాతం వృద్ధి.. సీఎం కేసీఆర్ దిల్ ఖుష్కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోతున్న తరుణంలో తెలంగాణ ఐటీ శాఖ అరుదైన ఘనత సాధించింది. ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతుల్లో మరోసారి సత్తా చాటుకుంద… Read More
0 comments:
Post a Comment