Wednesday, January 30, 2019

ఇప్పుడా.. అఖిలపక్షానికి రాం: చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్, టీడీపీది అత్యుత్సాహమా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఘాటు లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై అధికార పార్టీ రేపు (బుధవారం) అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని పార్టీలను ఆహ్వానించింది. దీనిపై జనసేనానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TkslSb

Related Posts:

0 comments:

Post a Comment