హైదరాబాద్ : ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దఫా సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశముంది. ఈసారి కొత్త రెవెన్యూ, మున్సిపల్ బిల్లులను ప్రవేశపెట్టి వాటికి సభ ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టాలకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే అధికారులు, నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KIid5O
ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు?
Related Posts:
Coronavirus : కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు.. 5 కేరళలో, ఒకటి తమిళనాడులో..కేరళలో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఆ ఐదుగురిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ వెళ్లి వచ్చారని.. వారి ను… Read More
maruthi rao suicide:మారుతీరావు ఆత్మహత్యకు కారణమిదే..? స్నేహితులు ఏం చెప్పారంటే..?మారుతీరావు ఆత్మహత్యకు ఆస్తి వివాదాలు, లావాదేవీలు కారణం కాదని అతని స్నేహితులు, సోదరుడు శ్రవణ్ చెప్తున్నారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి చార్జిషీట్ అని… Read More
జగన్ సర్కార్పై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్: తొమ్మిది నెలల్లో 180 అత్యాచారాలంటూ..!అమరావతి: రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. మహిళలపై అఘా… Read More
Telangana Budget 2020:హరీశ్ రావుకు కేసీఆర్ ప్రత్యేక అభినందనలు, ఏమన్నారంటే..?హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందించారు. 2020-21 సంవత్సరానిిక… Read More
దేశానికే తలమానికంలా..: పోలీస్ ట్విన్ టవర్స్కు భారీగా బడ్జెట్: చెప్పినదాని కంటే ఎక్కువే..హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్..తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఓ భారీ ప్రాజెక్టు.. అత్యంత ఆధునికమైనది కూడా. పోలీసు వ్యవస్థను ఆధునికీకరించ… Read More
0 comments:
Post a Comment