బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన కీలక సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను 76 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆ నలుగురికి నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్టుకు తరలించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R32aO4
మరో ట్విస్ట్, కాంగ్రెస్కు షాక్: నలుగురు ఎమ్మెల్యేలు మిస్, బీజేపీ రూ.70 కోట్లు ఆఫర్ చేసిందని సిద్ధూ
Related Posts:
ఏపీలో కొత్తగా 7948 కరోనా కేసులు, 58 మంది మృతి... హాట్ స్పాట్లుగా తూర్పుగోదావరి, కర్నూలుఏపీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దారుణంగా ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ సూచిస్తోంది. గత 24 గంటల… Read More
రాఫేల్ జెట్స్: అత్యాధునిక ఫైటర్ జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాలు.. 2019 నుంచి ఈ యుద్ధ విమానాల పేరు ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఈ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కోర్టుల చుట్టూ సైత… Read More
షాకింగ్ : హెల్మెట్ ధరించలేదని... యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచిన పోలీస్...ఉత్తరాఖండ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హెల్మెట్ ధరించలేదన్న కారణంతో ఓ యువకుడి నుదుటిపై తాళం చెవితో పొడిచారు. దీంతో అతని నుదుటి నుంచి రక్తం ధార… Read More
ఏపీలో స్కూల్స్ రీ ఓపెనింగ్ పై మరోసారి జగన్ క్లారిటీ.. ఇక ఇదే ఫైనల్...ఏపీలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పిల్లలను స్కూళ్లకు పంపించే పరిస్దితి లేదు. అయితే త్వరలోనే పరిస్ధితులు అదుపులోకి … Read More
I’M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!చెన్నై/ న్యూఢిల్లీ/ ఖతార్: ఇంజనీరింగ్ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అమ్మాయిల పిచ్చి ఉండటంతో ఉద్దరగా డబ్బులు సంపాధించాలని అత్యాశ అతనిలో పెర… Read More
0 comments:
Post a Comment