బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన కీలక సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. 80 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను 76 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆ నలుగురికి నోటీసులు జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్టుకు తరలించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R32aO4
మరో ట్విస్ట్, కాంగ్రెస్కు షాక్: నలుగురు ఎమ్మెల్యేలు మిస్, బీజేపీ రూ.70 కోట్లు ఆఫర్ చేసిందని సిద్ధూ
Related Posts:
భక్తుల కొంగు బంగారం మేడారం సమ్మక్క సారక్క..! పోటెత్తుతున్న జనం..!!హైదరాబాద్ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం జాతరకు భక్తుల తాకిడి రెట్టింపవుతోంది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలనుండి మేడారం జాతరకు తరలి వెళ్ల… Read More
మండలి చైర్మన్ పంతమే నెగ్గింది.. వైసీపీ మంత్రుల షాకింగ్ కామెంట్లు.. నారా లోకేశ్కు ఆ అవకాశం..ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రెండు కీలక బిల్లులపై శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పంతమే నెగ్గింది. వద్దుద్దంటూ వైసీపీ ప్రభుత్వం ఎంత … Read More
కియాపై తప్పుడు ప్రచారం, 14 వేల కోట్లతో పెట్టుబడులు, వైఎస్ హయాంలోనే నాంది: మంత్రి బుగ్గనకియా ప్లాంట్ ఎక్కడికీ తరలి వెళ్లడం లేదన్నారు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కంపెనీక… Read More
హాజీపూర్ వరస హత్య కేసులో సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి దోషిగా నిర్ధారణహాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నల్గొండ ఫోక్సో కోర్టు దోషిగా తేల్చింది. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హ… Read More
దేశ విభజన సమయంలో ఇక్కడే ఉండిపోయిన ముస్లింలతో మేలు కలగలేదు: యోగీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్యకాలంలో యోగీ వార్తల్లో న… Read More
0 comments:
Post a Comment