హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ సీఎల్పీ పదవిపై రెండు మూడు రోజులుగా జరుగుతున్న డ్రామాకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం తెరదించారు. ఎట్టకేలకు ఈ పదవికి దళిత నేత మల్లు భట్టి విక్రమార్కను అధిష్టానం ఎంపిక చేసింది. ఎన్నో ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ తర్వాత ఈయనకు పదవి కట్టబెట్టారు. భట్టి విక్రమార్కకు గతంలో డిప్యూటీ స్పీకర్గా పని చేసిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W3v4RR
Saturday, January 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment