హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస రావును పోలీసులు ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) న్యాయస్థానంలో ప్రవేశపెట్టింది. ఈ రోజు (శుక్రవారం)తో కస్టడీ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RPsm32
Friday, January 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment