Wednesday, January 30, 2019

ఈడబ్ల్యూఎస్‌లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!

ఏపి అసెంబ్లీ ఈ ట‌ర్మ్ చివ‌రి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌ర‌వ్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్ర‌భుత్వం సాధించిన అభివృద్దిని వివ‌రించారు. అదే స‌మ‌యంలో ల‌క్ష్యాల‌ను విశ్లేషించారు. రానున్న రోజుల్లో ఏపి ప్ర‌భుత్వం సంక్షేమం కోసం ఏర‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటుందో ప్ర‌క‌టించారు. కేంద్రం నుండి సాయం అంద‌టం లేద‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HN3hSG

Related Posts:

0 comments:

Post a Comment