ఏపి అసెంబ్లీ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గరవ్నర్ నరసింహన్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్రభుత్వం సాధించిన అభివృద్దిని వివరించారు. అదే సమయంలో లక్ష్యాలను విశ్లేషించారు. రానున్న రోజుల్లో ఏపి ప్రభుత్వం సంక్షేమం కోసం ఏరకమైన నిర్ణయాలు తీసుకుంటుందో ప్రకటించారు. కేంద్రం నుండి సాయం అందటం లేదనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HN3hSG
ఈడబ్ల్యూఎస్లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!
Related Posts:
ఏపీలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి -కొత్తగా 349 కేసులు, 2మరణాలు -విజయనగరం‘జోరో’ -1కోటికి వ్యాక్సిన్ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గినట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. టెస్టులను యధావిధిగా కొనసాగిస్తున్నా, వెలుగులోకి వచ్చే కొత్త కేసుల… Read More
మాట్లాడేందుకు కత్తులు, కొడవళ్లతో వస్తారా? పెద్దారెడ్డి పెద్ద దొంగ: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనంఅనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో గత రెండ్రోజులుగా తాడిపత్రిలో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది వాతావరణం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరె… Read More
బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్తనతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను ఆగం పట్టించి, చివరికి ఉనికి లేకుండా చేయడం బీజేపీ తొలి నుంచీ అనుసరిస్తోన్న స్టైల్. ఎన్డీఏ పార్టీల మధ్య రాజకీ… Read More
లారీని ఢీకొట్టిన బైక్: చెలరేగిన మంటలు, ఇద్దరు సజీవ దహనంఅనంతపురం: జిల్లాలోని గుత్తిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం గుత్తి-నెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యా… Read More
ప్రముఖ నృత్యకారుడు, శాస్త్రీయ నృత్య చరిత్రకారుడు ‘పద్మశ్రీ’ సునీల్ కొఠారీ కన్నుమూతప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు, నృత్య చరిత్రకారుడు, విమర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఆదివారం గుండెపోట… Read More
0 comments:
Post a Comment