ముంబై: మహారాష్ట్రలో మరో సామాజిక వర్గం తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడెక్కింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా తమకు రిజర్వేషన్ కల్పిచాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే జనవరి 22న సమస్త్ బ్రాహ్మిణ్ సమాజ్...ఆజాద్ మైదాన్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T1kNUc
ఫడ్నవీస్ సర్కార్కు మరో తలనొప్పి: తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఓ వర్గం డిమాండ్
Related Posts:
Cyclone Yaas: ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి పొంచివున్న ముప్పు: పేరు కూడాన్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయిదు రాష్ట్రాలను వణికించిన తౌక్టే తుఫాన్ సద్దుమణగక ముందే.. మరో ముప్పు పొంచివుంది… Read More
అందుకే ఒక్కరోజు బడ్జెట్- దేశమంతా ఏపీవైపు చూడటమంటే ఇదేనా ? దేవినేని ట్వీట్ఏపీలో కోవిడ్ సమయంలో ఒక్కరోజు బడ్డెట్ సమావేశం నిర్వహించాలన్న వైసీపీ సర్కారు నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. మార్చిలో కరోనా తక్కువగా ఉన్న సమయంలో బడ్డెట్ సమ… Read More
కరోనా చికిత్సలో కీలక మలుపు-త్వరలో రెమిడెసివిర్ కూడా డ్రాప్ ?- ఐసీఎంఆర్ అడుగులుభారత్లో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరాడని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో ఐసీఎంఆర్పైనా ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో … Read More
ఒక్కరోజులో 4,529 మంది కరోనా కాటుకు బలి: కేసులు తగ్గుతోన్నా: టాప్-5 స్టేట్స్లో ఏపీన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. రోజువారీ కరోనా కేసుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల నమోదు … Read More
సింగపూర్ నుంచి ధర్డ్ వేవ్-ఫ్లైట్స్ రద్దు చేయాలన్న కేజ్రివాల్- ఆనవాళ్లే లేవని కౌంటర్భారత్లో కరోనా సెకండ్ వేవ్ మరికొద్ది రోజుల్లో తగ్గుముఖం పడుతుందన్న సూచనల నేపథ్యంలో ధర్డ్ వేవ్పై చర్చ మొదలైంది. కరోనా మూడో దశ వైరస్ చిన్నారుల్ని లక… Read More
0 comments:
Post a Comment