ముంబై: మహారాష్ట్రలో మరో సామాజిక వర్గం తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడెక్కింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా తమకు రిజర్వేషన్ కల్పిచాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే జనవరి 22న సమస్త్ బ్రాహ్మిణ్ సమాజ్...ఆజాద్ మైదాన్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T1kNUc
ఫడ్నవీస్ సర్కార్కు మరో తలనొప్పి: తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఓ వర్గం డిమాండ్
Related Posts:
పొదుపు మాట దేవుడెరుగు.. కొంప ముంచిన గోల్డ్ స్కీమ్..!ముంబై : నెలనెలా కొంత దాచుకుంటే కొంప ముంచింది గోల్డ్ స్కీమ్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు బాధితులు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. మధ్య తరగతి ప్రజల ఆశల్ని క్యాష… Read More
సిబ్బందితో ఎఫైర్.. పదవికి రాజీనామా చేసిన మహిళా నేతవాషింగ్టన్: అమెరికా ప్రజాప్రతినిధి క్యాతీ హిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమెపై పలు లైంగిక ఆరోపణలు రావడం హౌజ్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపడుతుండటంతో ఆమె త… Read More
ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ, మహిళలకు మాత్రమే, ఢిల్లీ సీఎం మాస్టర్ ప్లాన్, మెట్రోలో అవకాశం ఇస్తాం!న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీ వాల్ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ బస్సుల్లో (ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్ప… Read More
రోడ్ షోలో డీకే చేతిలో జేడీఎస్ జెండా, మాజీ సీఎం ఫైర్, వైరల్, లవ్ ఎక్కువ, దెబ్బకు దెబ్బ!బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ నిర్వహించిన రోడ్ షోలో ఆయన చేతిలో జేడీఎస్ పార్టీ జెండా ఉ… Read More
జమ్మూ కాశ్మీర్ కు యూరోపియన్ పార్లమెంటేరియన్ల బృందం: అసలు కథేంటీ?న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన త… Read More
0 comments:
Post a Comment