జాతీయ మీడియా వెల్లడించిన సర్వేల పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక కామెంట్లు చేసారు. 2014 ఎన్నికల సమ యం లో ఏం చేసారో గుర్తు చేసారు. జగన్ అహంభావం భరించలేకే అనేక మంది వైకాపాకు దూరమవుతున్నారని సీఎం చంద్ర బాబునాయుడు అన్నారు. ఏపీకి న్యాయం చేయాలని దేశం మొత్తం కోరిందని అయితే వైసీపీ, బీజేపీకి బాధ్యత లేదని..వారికి ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DzEzRz
సర్వేల పై చంద్రబాబు సీరియస్ కామెంట్లు : జగన్ కు అది అలవాటే : 2014 లో ఏమైందంటే..!
Related Posts:
కర్నాటక కొత్త పీసీసీ చీఫ్గా మాజీ మంత్రి డీకే శివకుమార్ నియామకంబెంగళూరు: కర్నాటక పీసీసీ అధ్యక్షుడిగా దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ను కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీకే శివకుమార్ ఒక్కలిగ సామ… Read More
టీడీపీకి మరో షాక్ ... జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిస్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటే , ఇట… Read More
రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కోర్టు ... బెయిల్ పిటీషన్ కొట్టివేతకాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి కేటీఆర్ ఫాం హౌస్ వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే . ఇక నేడు ఆయన బెయి… Read More
ఓవైపు దాడులు, మరోవైపు చేరికలు- జగన్ ద్విముఖ వ్యూహం ఫలిస్తుందా ?ఏపీలో జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫీట్ ను ఎలాగైనా రిపీట్ చేయాలని భావిస్తున్న సీఎం జగన్ చాలా పట్టుదలగా కనిపిస్తున్నార… Read More
బీజేపీలో చేరిక: రాజ్యసభకు జ్యోతిరాదిత్య సింధియా నామినేట్, మోడీ కేబినెట్లోకి ఖాయమే?న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాకు ఆ పార్టీ తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైంది… Read More
0 comments:
Post a Comment