హైదరాబాద్ : సహాయం కోసం అర్థిస్తున్న రైతులగురించి పట్టించుకోని బీజేపి ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తున్న నీరవ్ మోదీ, చోక్సీ, మాల్యా లాంటి వారికి మాత్రం ఊడిగం చేస్తోందని ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. రాఫెల్ యుద్ద విమానాల కొనెగోలు కేవలం అంబానీ కుటుంబానికి మేలుచేసేందకే ప్రధాని మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. మోదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CnxpPp
రైతులను ఆదుకోలేని బీజేపి బ్యాంకులను లూటీ చేస్తున్న వారిని రక్షిస్తోంది..!శంషాబాద్ లో రాహుల్ ఫైర్
Related Posts:
వీడెక్కడి మొగుడురా నాయనా.. భార్యను లారీ కిందకు తోసేశాడు..!జహీరాబాద్ : అనుమానం ఆ కుటుంబంలో పెనుభూతమైంది. భార్యపై క్రమక్రమంగా పెరిగిన అనుమానం చివరకు ఆమెను హత్య చేసేలా పురిగొల్పింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన … Read More
ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు.. తిరిగిరాలేదు, ఇంతకీ ఆ బావిలో ఏం జరిగింది..!!కౌటాల : బావిలో మోటారు అమరుస్తామని వెళ్లిన వారు తిరిగిరాలేదు. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వెళ్లారు. ఏం జరుగుతుందో తెలియలేదు. మరొకరిని పంపి .. నిశీతంగా గమ… Read More
మొదలే కాలేదు అప్పుడే లొల్లి.. హైకోర్టుకు చేరిన ఏపీ గ్రామ వాలంటీర్ల కథ..!అమరావతి : ఇంకా మొదలే కాలేదు.. అంతలోనే లొల్లి. గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ జగ… Read More
చిన్నారుల అత్యాచారానికి ఉరిశిక్ష... చట్టాన్ని సవరించనున్న కేంద్రంఇకపై చిన్నారులు, మహిళలలపై దాడులు, అత్యచారాలను అడ్డుకునేందుకు కేంద్రం మరిన్ని కఠిన చట్టాలను తీసుకురానుంది.దేశంలో మైనార్ బాలికలపై జరుగుతున్న అత్యాచారలను… Read More
వామ్మో.. పాఠం చెప్తుండగా ఊడిపడిన ఫ్యాన్.. విద్యార్థికి గాయాలు.. ఎక్కడో తెలుసా..?న్యూఢిల్లీ : వారిది కడు పేదరికం. అయినా దేశ రాజధానిలో పొట్ట పోసుకుంటున్నారు. నెలకు రూ.9 వేల జీతంతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే ఆ కుటుంబంలోని చ… Read More
0 comments:
Post a Comment