కొన్ని నెలలుగా సైలెంట్గా సాగిన డేరాబాబా కేసు విచారణలో ముందడుగు పడింది. 2002లో ఓ జర్నలిస్టు హత్యకు సంబంధించినే కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబాను దోషిగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి రామ్ రహీమ్తో పాటు మరో ముగ్గురిని దోషులుగా ప్రకటించింది పంచకులా లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.ఇక డేరాబాబాకు ఎలాంటి శిక్ష విధించాలనేదానిపై జనవరి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2slRakK
జర్నలిస్టు హత్య కేసులో దోషిగా తేలిన డేరాబాబా
Related Posts:
విశాఖలో 15 వేల కోట్ల భూ దోపిడి: జగన్ సంగతేంటి.. ధూళిపాళ్ల నరేంద్రవిశాఖ, అమరావతి రాజధాని పేరుతో ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. విశాఖలో రాజధాని పేరుతో భూ దోపిడి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆర… Read More
CD scandal: సీడీ సుందరి ఆడియో లీక్, డీకేశీ పేరుతో కలకలం, రాసలీలలు, గ్రాఫిక్స్, ట్విస్ట్ !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల కేసులో మరో ట్విస్ట్ తెరమీదకు రావడంతో సెక్స్ స్కాండిల్ సీడీ గర్ల్ కేసుకు రాజకీయ రంగు అంటుకుంది. స… Read More
తెలంగాణాలో కొత్తగా 495 కరోనా కేసులు .. రికవరీల కంటే కొత్త కేసుల నమోదే అధికంతగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా తె… Read More
భీమవరంలో పురోహిత క్రికెట్ లీగ్ .. ఫైనల్ పోరు నేడే .. ఫోర్లు , సిక్సర్ లతో అదరగొడుతున్న అయ్యగావారంతా పురోహితులు.. అయితే ఏం... ఎందులోనూ తక్కువ కాదని తేల్చి చెప్పడానికి క్రీడామైదానంలోకి దిగారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని రఫ్ఫాడించేశారు . పోర్లు , … Read More
ఏపీ, తెలంగాణా ప్రజలకు మరో అలెర్ట్ .. విపరీతంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వడగాలులుఒకపక్క కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రానున్న రోజుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండి… Read More
0 comments:
Post a Comment