మోంట్రీయాల్: యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం కారణంగా 250 మంది ప్రయాణీకులు దాదాపు పదమూడు గంటల నుంచి పదహారు గంటల వరకు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. చలికి వణికిపోతూ నరకయాతన అనుభవించారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ కావడంతో తినేందుకు తిండి లేక అల్లాడిపోయారు. వారికి విమానం నుంచి బయటకు వచ్చే వీల్లేకుండా పోయింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CzSZ2i
16గం.ల పాటు చలికి వణుకుతూ, ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో విమానంలోనే 250 మంది ప్రయాణీకులు
Related Posts:
జగన్ మీద కేసులున్నప్పుడే ప్రజలు గెలిపించారు: బాబు..పవన్ కలిసే నడుస్తున్నారు: అంబటి ఫైర్..!ముఖ్యమంత్రి జగన్ కోర్టు గైర్హాజరు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీని పైన టీడీపీ నేతల వ్యాఖ్యలను వైసీపీ నేత అంబటి రాంబాబు … Read More
ఆనాడు బీజేపీకి సై.. ఈనాడు టీఆర్ఎస్కు జై..! కాంగ్రెస్ రాజగోపాల్ మనసులోని మర్మమేంటో..!!యాదాద్రి : రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు సహజం, సర్వసాధారణం. ఆ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పక్కా పొలిటిషియన్గా కనిపి… Read More
ప్రాణం తీసిన గ్రీన్కార్డు: అమెరికాలో తెలుగు యువకుడి బలవన్మరణం, భార్య గర్భవతి..తెలుగువ్యక్తి శివ చలపతిరాజు అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్యకు గ్రీన్కార్డు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు. చలపతిరాజు … Read More
రంజుగా ''మహా'' రాజకీయం: ఎన్సీపీ కాంగ్రెస్ సహకారంతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు..?పట్టుకుంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది మహారాష్ట్రలో బీజేపీ శివసేనల పరిస్థితి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేం… Read More
ఛలో అమెరికా..! రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అక్కడే..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి హార్డ్ కోర్ అభిమానులకు ఈ వార్త అంతగా రుచించదు. రెండు తెలుగు రా… Read More
0 comments:
Post a Comment