అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సోమవారం భేటీ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే అంశం, జర్నలిస్టులకు ఇల్లు, ఉద్యోగులకు గృహ వసతి, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం తదితర అంశాలపై చర్చించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RG1gfj
Tuesday, January 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment