న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేమ్ ఇండియా ఎక్స్ట్రా ఆర్డినరీ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా - ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ట్ సంసద్ సర్వేలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యారు. ఈ నెల 31న దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RL4gHD
శ్రేష్ఠ్ సంసద్ సర్వే: ఫేమ్ ఇండియా ఉత్తమ పార్లమెంటేరియన్గా కవిత ఎంపిక
Related Posts:
రాజ్భవన్కు తాకిన రాజకీయ సంక్షోభం: ఎమ్మెల్యేలతో ముట్టడి: అసెంబ్లీ భేటీ కోసం పట్టు..నినాదాలుజైపూర్: రాజస్థాన్లో చెలరేగిన రాజకీయ సంక్షోభం సెగ.. రాజ్భవన్కు తాకింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమ… Read More
ఇంట్లో చికిత్సకే వృద్ధులు మొగ్గు..చివరి నిమిషంలో....అందుకే అలా: వైద్యాధికారులువిజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 7998 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో చాల… Read More
శేషాచలం అడవుల్లో కలకలం- టాస్క్ ఫోర్స్, తమిళ స్మగ్లర్ల మధ్య భీకర పోరు.. పలువురికి గాయాలు..శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. దాదాపు 40 మంది తమిళ స్మగ్లర్లు వారం రోజుల పాటు అడవుల్లో ఉంటూ 44 ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా … Read More
రూ.100 లంచం ఇవ్వలేదని... ఆ బాలుడి పట్ల నిర్దాక్షిణ్యంగా... వైరల్ వీడియో...మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం రూ.100 లంచం ఇవ్వలేదన్న కారణంగా అధికారులు ఓ … Read More
వివేకా హత్య కేసు: పులివెందులలో సీబీఐ దర్యాప్తు, ఇంటిపైకెక్కి పరిశీలనకడప: పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి సీబీఐ మరోమారు ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికిపైగా సీబీఐ అధికారులు … Read More
0 comments:
Post a Comment