తిరువనంతపురం: గాడ్స్ ఓన్ కంట్రీగా పేరున్న భూతలస్వర్గం కేరళ.. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమౌతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షాలు గ్రామాలను నిలువెల్లా ముంచెత్తుతున్నాయి. ఏకధాటి వర్షాలకు నదులు ఉప్పొంగాయి. భారీ వరద సంభవించింది. కొడ చరియలు విరిగి పడ్డాయి. బురద ప్రవాహం జనావాసాలను ముంచెత్తుతోంది. భారీ వర్షాలు, వరదల బారిన పడి ఇప్పటిదాకా 18 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pdZSjE
Saturday, October 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment