Saturday, October 16, 2021

జమ్మూకశ్మీర్‌లో అమాయక పౌరుల హత్య - రెండు ఘటనల్లో ఇద్దరు మృతి : ఇద్దరు సైనికుల వీర మరణం..!!

జమ్ము కాశ్మీర్ లో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు. బీహార్‌కు చెందిన అరవింద్‌ కుమార్‌ షా(30) శ్రీనగర్‌లో ఓ ఈద్గా దగ్గర ఉన్నప్పుడు ఉగ్రవాది తుపాకీతో కాల్చాడు. అరవింద్‌ అక్కడికక్కడే చనిపోయాడు. పుల్వామా జిల్లాలో.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంఘీర్‌ అహ్మద్‌ను ఉగ్రవాదులు హత్య చేశారు.తెలిపారు. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DKS6So

Related Posts:

0 comments:

Post a Comment