జమ్ము కాశ్మీర్ లో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతున్నాయి. కశ్మీర్లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు స్థానికేతరులను కాల్చి చంపేశారు. బీహార్కు చెందిన అరవింద్ కుమార్ షా(30) శ్రీనగర్లో ఓ ఈద్గా దగ్గర ఉన్నప్పుడు ఉగ్రవాది తుపాకీతో కాల్చాడు. అరవింద్ అక్కడికక్కడే చనిపోయాడు. పుల్వామా జిల్లాలో.. ఉత్తరప్రదేశ్కు చెందిన సంఘీర్ అహ్మద్ను ఉగ్రవాదులు హత్య చేశారు.తెలిపారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DKS6So
జమ్మూకశ్మీర్లో అమాయక పౌరుల హత్య - రెండు ఘటనల్లో ఇద్దరు మృతి : ఇద్దరు సైనికుల వీర మరణం..!!
Related Posts:
116 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో విడత పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక… Read More
ఉగ్రవాదం పెరగటానికి బీజేపీ కారణం ,కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రండి .. తలసాని సంచలనంతెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై, బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకు పడ్డారు . బీజేపీ మతాన్ని అడ్డం పెట్ట… Read More
ఆధార్ వల్ల గోప్యతకు భంగం కలగదు.. అదొక గుర్తింపు మాత్రమే : నందన్ నిలేకనిఢిల్లీ : ఆధార్ కార్డు వాడకంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఆధార్ కార్డుతో తమ డేటా చోరీ అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వినియోగదార… Read More
పట్టణాలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్.. కొత్తగూడెంలో 10 మంది అరెస్ట్కొత్తగూడెం : ఐపీఎల్ బెట్టింగ్ పట్టణాలకు పాకింది. యువతను ఆకర్షిస్తూ నిర్వాహకులు పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో … Read More
మానవ శరీరంలో నాడీ పాత్ర ? ఇంతకీ నాడీ ఏం చేస్తోందిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 మన మొత్తం శరీరాన్ని నియంత్రించేది మెదడు .మెదడుకు తన సందేశాలను నాడీ… Read More
0 comments:
Post a Comment