ఏపీలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం..ముఖ్యమంత్రి జగన్ ను కార్నర్ చేస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు కారణమైంది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక మొదలు...రాజమండ్రి-అనంతపురం శ్రమదానం..సభల వరకు పవన్ వైసీపీ పైన విరుచుకుపడ్డారు. సవాళ్లు చేసారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లకే పరిమితమని చెప్పుకొచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uzA8Pm
వైసీపీకి అనుకూలంగా పవన్ నిర్ణయం : ఇరకాటంలో బీజేపీ - టీడీపీ : చంద్రబాబు వెనుకడుగు వేస్తారా..!!
Related Posts:
11వేల హాట్స్పాట్ కేంద్రాలు, 15జీబీ డాటా ఫ్రీ...! అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల వరాలు..రానున్న కొద్ది రోజుల్లో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కోక్కటిగా అమలు పరుస్తున్నాడు. ఇప… Read More
రేవంత్ రెడ్డి గరం.. గరం..! ఫోన్లు కూడా లిఫ్ట్ చెయ్యరా అంటూ జీహెచ్ఎంసీ అధికారలకు క్లాస్!!హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటని ప్రశ్నించారు. అధికారులు కాస్తా ప్రొటో… Read More
అనంతగిరిలో టీబీ హాస్పిటల్ కొనసాగింపు.. కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటువికారాబాద్ : తెలంగాణ ఊటీగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండల్లో త్వరలోనే ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత… Read More
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళంతిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు 1.11 కోట్ల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్ కు చెందిన యగమేటి రామిరెడ్డి అనే భక్తుడు ఈ విరాళ… Read More
భారతరత్నాలు : ప్రణబ్కు అవార్డు అందజేసిన రాష్ట్రపతి కోవింద్, మరో ఇద్దరికీ కూడా..హైదరాబాద్ : భారతరత్నాలకు అవార్డులను ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ ఏడాది భారత రత్న అవార్డులను ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. మ… Read More
0 comments:
Post a Comment