లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారు కింద పడి నలుగురు రైతులు దుర్మరణం పాలు కావడం, ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మరో నలుగురు మృతి చెందడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3FbuEiK
మండుతున్న లఖింపూర్: ప్రియాంకా గాంధీ అరెస్ట్: కారులో నుంచి సెల్ఫీ వీడియో
Related Posts:
ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు ..ఆర్టీసీ సమ్మెపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలుఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో కేసు కొనసాగుతుంది. నేడు తుది తీర్పు ఇస్తారని అంతా భావించినా తీర్పు రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. ఇప్ప… Read More
ఆర్మీ చట్ట సవరణకు పాక్ సిద్ధం: కుల్భూషణ్ సివిల్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చా..?ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ తమ దేశ ఆర్మీ చట్టాన్ని త్వరలో సవరించనుంది. ఒక వేళ ఆర్మీ చట్ట సవరణ జరిగితే ఆ జైలులో గూఢచర్యం కింద శి… Read More
TSRTC STRIKE:ఆర్టీసీ సమ్మె @ 40.. డే వన్ నుంచి ఇప్పటివరకు.. డిమాండ్లు, కార్మికుల బలవన్మరణం..తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారంతో సమ్మె 40వ రోజుకు చేరుకుంది. డిమాండ్లపై కార్మిక జేఏసీ పట్టువీడకపోవడం.. ఆర్టీసీని ప్రభుత్వంలో వి… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, మరింత జఠిలం.. లేబర్ కమీషనర్కు బదిలీ కోరిన ప్రభుత్వం..18కి వాయిదా,ఆర్టీసీ సమ్మె మరింత కాలయాపన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సూచించినట్టుగా సుప్రిం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి రాష్ట్రప్రభుత్వం అం… Read More
అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్ఇండోర్: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అభ్యంతరకర, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చే… Read More
0 comments:
Post a Comment