Sunday, September 19, 2021

Virat Kohli: మరో బాంబు పేల్చిన రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్: ఆయన చివరి కోరిక అదే

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్ క్రికెట్ ప్రేమికులను పలకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్ ఐపీఎల్ అసలు సిసలు మజాను చూపించింది. బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామంగా చెప్పుకొనే ఈ మెగా టోర్నమెంట్‌లో బౌలర్లు రెచ్చిపోయారు. రెండు జట్లలోనూ బౌలర్లదే ఆధిపత్యం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CtidNe

Related Posts:

0 comments:

Post a Comment