అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్ క్రికెట్ ప్రేమికులను పలకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్ ఐపీఎల్ అసలు సిసలు మజాను చూపించింది. బ్యాట్స్మెన్లకు స్వర్గధామంగా చెప్పుకొనే ఈ మెగా టోర్నమెంట్లో బౌలర్లు రెచ్చిపోయారు. రెండు జట్లలోనూ బౌలర్లదే ఆధిపత్యం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CtidNe
Virat Kohli: మరో బాంబు పేల్చిన రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్: ఆయన చివరి కోరిక అదే
Related Posts:
Onions virus: కరోనాతో జట్టుపీక్కుంటే కొత్త లొల్లి, ఉల్లిలో కొత్త వైరస్ !, అమెరికా, కెనడాలో బ్యాన్ !కాలిఫోర్నియా/ కెనడా/ అమెరికా: ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ విరుగుడుకు మందు కనిపెట్టాలని శాస్త్రవేత్… Read More
తెలంగాణాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇలా .. ప్రగతి భవన్ లో కేసీఆర్ , సిరిసిల్లలో కేటీఆర్74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి కరోనావ్యక్తి నేపథ్యంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలం… Read More
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం ... నీట మునిగిన గ్రామాలు, కాలనీలలో సహాయక చర్యలుఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలోని కాలనీలు నీటమునిగాయి. వాగులు… Read More
బురదలో కూరుకుపోయిన మంత్రి అవంతి వాహనం: అనూహ్య ఘటనతో: తోసిన పోలీసులువిశాఖపట్నం: పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్నంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధం… Read More
చలి వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు.. హెలికాఫ్టర్ ద్వారా కాపాడే యత్నం .. వాగులో బస్సు , లారీ కూడాతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాల దెబ్బకు… Read More
0 comments:
Post a Comment