అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ హాఫ్ క్రికెట్ ప్రేమికులను పలకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్ ఐపీఎల్ అసలు సిసలు మజాను చూపించింది. బ్యాట్స్మెన్లకు స్వర్గధామంగా చెప్పుకొనే ఈ మెగా టోర్నమెంట్లో బౌలర్లు రెచ్చిపోయారు. రెండు జట్లలోనూ బౌలర్లదే ఆధిపత్యం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CtidNe
Virat Kohli: మరో బాంబు పేల్చిన రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్: ఆయన చివరి కోరిక అదే
Related Posts:
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. జడ్పీ పోరులో టఫ్ ఫైట్.?నల్గొండ : అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్.. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అదే ఊపుతో పరిషత్ ఎన్నికల్ల… Read More
అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు..! ఉ.కొరియాను వెనకేసుకొచ్చిన ట్రంప్..!!వాషింగ్టన్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మరో యుద్దం రాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నా… Read More
హైదరాబాద్కు వైఎస్ జగన్ గుడ్బై: ఇక ఫుల్ టైమ్ అమరావతిలో: తొలి వైసీపీఎల్పీ భేటీ అక్కడే!అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో హైదరాబాద్కు గుడ్బై చెప్పబోతున్నారు. ఇక అమరావతిని కేంద్రంగా చేసుకు… Read More
లింగంలో నీరు ఉన్న ఆలయంశివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం. త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు.. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను, లింగం రూపంలోన… Read More
ఎమ్మెల్సీ ఎన్నికలను ఆపాలంటున్న కాంగ్రెస్... అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్స్థానిక సంస్థల ఎమ్మెల్సి కోటా స్థానాల్లో జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించా… Read More
0 comments:
Post a Comment