2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలైన వైసీపీ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పంచాయితీ ఎన్నికల్లో 80 శాతం దక్కించుకున్న వైసీపీ..మున్సిపల్ ఎన్నికల్లో 98.6 శాతం విజయం తన ఖాతాలోనే వేసుకుంది. ఏపీలోని అన్ని కార్పోరేషన్లు...తాడిపత్రి మినహా అన్ని మున్సిపాల్టీల పైనా వైసీపీ జెండా ఎగుర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tW3Iy5
ఏడు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ : టీడీపీ కంచుకోటలపై జగన్ జెండా : కుప్పం టు టెక్కలి ఇలా..!!
Related Posts:
దేహమే దేవాలయం.. జీవుడే దేవుడు: హృదయంలో ఉన్న భగవంతుడు ఎందుకు కనిపించడు..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
నిర్భయ కేసు: నిందితుడు ముఖేష్ సింగ్ వేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: 2012 నిర్భయ ఘటన నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులు తమకు అందుబాటులో ఉన్న … Read More
అసెంబ్లీలో రాజాసింగ్ బీభత్సం.. తెలంగాణ నుంచి వెళ్లిపోతానంటూ.. కేంద్రానికి కేసీఆర్ షాక్..కేంద్రంలోని బీజేపీ సర్కారుకు గట్టి షాకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్… Read More
వింగ్స్ ఇండియా 2020పై కరోనా ఎఫెక్ట్: తెలంగాణకు ఏరోస్పేస్ అవార్డుహైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2020 ఏవియేషన్ షో ఆదివారం ముగిసింది. కరోనావైరస్ భయంతో సందర్శకులకు అనుమతించలేదు. పరిమితి సంఖ్యలో మాత్రమే… Read More
కుల పంచాయితీగా మారిన స్థానిక ఎన్నికల వివాదం .. తీవ్ర అసహనంలో ప్రజలుస్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి కులాల ప్రస్థావన తీసుకురావటం ,ఎన్నికల వాయిదాకు కారణం… Read More
0 comments:
Post a Comment