Sunday, September 19, 2021

ఏడు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ : టీడీపీ కంచుకోటలపై జగన్ జెండా : కుప్పం టు టెక్కలి ఇలా..!!

2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలైన వైసీపీ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల్లో సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పంచాయితీ ఎన్నికల్లో 80 శాతం దక్కించుకున్న వైసీపీ..మున్సిపల్ ఎన్నికల్లో 98.6 శాతం విజయం తన ఖాతాలోనే వేసుకుంది. ఏపీలోని అన్ని కార్పోరేషన్లు...తాడిపత్రి మినహా అన్ని మున్సిపాల్టీల పైనా వైసీపీ జెండా ఎగుర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tW3Iy5

Related Posts:

0 comments:

Post a Comment