కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్లో 12 ఏళ్ల ఓ బాలుడు నిఫా వైరస్ బారినపడి మృతి చెందాడు.ఆదివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా రాష్ట్రాన్ని వణికిస్తున్న సమయంలో నిఫా వైరస్ ఓ ప్రాణాన్ని బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది. Rashmi gautham: మోడరన్ డ్రెస్ లోనే కాదు, చీరలో కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yMqGZF
Nipah Virus : కేరళలో నిఫా కలకలం-12 ఏళ్ల బాలుడు మృతి-ఓవైపు కరోనా వణికిస్తుండగానే...
Related Posts:
అయోధ్య తుది తీర్పు, 2.77 ఎకరాల భూమిపై వివాదం, హైకోర్టు టు సుప్రీంకోర్టు...అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు రేపే వెలవరించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ సమాచారం అందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్… Read More
ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. అత్యవసరంగా ల్యాండింగ్... తీరా చూస్తే..189 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రాయ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది. విమానంలో పొగలు రావడంతో ల్యాండ్ చేసినట్టు అధికారు… Read More
Ayodhya Verdict: కీలక తీర్పిచ్చారు.. వారికి సీజేఐ విందు-విశ్రాంతి, ఎక్కడంటే?న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శనివారం చారిత్రక అయోధ్య భూ వివాదం… Read More
ayodhya verdict:ముందు రామమందిరం, తర్వాతే ప్రభుత్వం, బీజేపీపై శివసేన విసుర్లుబీజేపీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీకి మందిరాలే ముఖ్యమని మండిపడింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సోయి లేదని.. కానీ అయోధ్య… Read More
మత కల్లోలాలు చెలరేగుతున్నాయంటూ వదంతులు.. ఇద్దరి అరెస్టు: పుకార్లు పుట్టిస్తేలక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన అనంతరం వదంతులను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిం… Read More
0 comments:
Post a Comment