ఏపీలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాక విశాఖకు పెరిగిన ప్రాధాన్యత ఇప్పుడు అక్కడ వైసీపీ నేతలకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అక్కడి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అదికారుల్ని కానీ, వారి నిర్ణయాల్ని కానీ లెక్క చేసే పరిస్ధితులు కనిపించడం లేదు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ నేతలకూ, జీవీఎంసీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jRg4EF
జీవీఎంసీ కమిషనర్ సృజన ట్వీట్ కలకలం-వైసీపీ నేతలతో వార్ నేపథ్యం-ఏం జరుగుతోంది ?
Related Posts:
లోకసభ ఎన్నికలు 2019: కరీంనగర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండితెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఎం.సత్యనారాయణ, జువ్వాడి చొక్కారావు, సిహెచ్ విద్యాసాగర్ రావు (ప్రస్త… Read More
లోకసభ ఎన్నికలు 2019 : చిత్తూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండికలియుగ వైకుంఠం తిరుపతితోపాటు చిత్తూరు జిల్లాలోని మరో పార్లమెంట్ స్థానం చిత్తూరు లోక్సభ నియోజకవర్గం. ప్రస్తుతం ఈ స్థానం నుంచి డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఎ… Read More
పొలిటికల్ పవర్ కోసం ఏపీలో మరో యాగం.. చేస్తోంది బాబు కోసం.. చేసేది వంగవీటి రాధా !వైసిపిని వీడి టిడిపిలో చేరిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయంగానే కాదు..ఆధ్యాత్మికంగానూ ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచా… Read More
కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ సీట్లు, సీఎం కొడుకు కు షాక్, సుమలత హవా, వీడీపీ సర్వే, యూపీలో!బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో ఊహించని షాక్ ఎదురుకానుందని తెలిసింది. లోక్ సభ ఎ… Read More
వైఎస్ఆర్ సీపీలో చేరిన హాస్యనటి, టీవీ యాంకర్! టీడీపీ అభ్యర్థులను ఓడిస్తానంటోన్న మాజీ ఎమ్మెల్యేహైదరాబాద్: పొలింగ్ ముగింట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందటే కడప జిల్లాలోని బద్వేలు మాజీ ఎమ్మె… Read More
0 comments:
Post a Comment