వాషింగ్టన్: అంతరిక్ష పరిశోధనలను సాగించే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ స్పేస్ ఎక్స్.. ఊహించని ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తోన్న కంపెనీ అది. అపర కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తరువాత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు ఎలాన్ మస్క్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39cxa9O
Inspiration4: అంతరిక్షంలోకి నలుగురు సామాన్యులు: మూడు రోజులపాటు అన్నీ అక్కడే
Related Posts:
కరోనా:దేశంలో కొత్తగా 47వేల కేసులు -భారత్లోనూ సెకండ్ వేవ్ భయం11 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. రెండో అత్యున్నత దశకు చేరింది. యూరప్, అమెరికాలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపించడంతో పలు దేశాలు తిర… Read More
ఏపీకి శుభాకాంక్షల వెల్లువ: రాష్ట్రపతి, ప్రధాని సహా: కాంగ్రెస్ నేతలు సైతం: కృషికి మారుపేరుగాఅమరావతి: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్న… Read More
బాబాయిలూ.. బండి తీసుకోండి -రూ.42వేల ట్రాఫిక్ జరిమాన కట్టలేక చివరికిలా..పాండమిక్ దెబ్బకు ఖజానాలు కుదేలైపోవడంతో అన్ని రాష్ట్రాలూ ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్ల రేట్లను భారీగా పెంచేశాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త… Read More
అవినీతి సీఎం ముందు మోకరిల్లారు -బీజేపీపై చిరాగ్ పాశ్వాన్ ఫైర్ -నితీశ్కు ఒక్క ఓటూ పడదంటూబీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ఆదివారంతో ముగియనుండటంతో అన్ని పార్టీలూ ప్రచార జోరును పెంచాయి. కేంద్రంలోని ఎన్డీఏలో కొనసాగుతూ.. బీహార్ లో మా… Read More
ట్రయాంగిల్ లవ్స్టోరీ? జగన్ను కలవరపరిచిన గాజువాక హత్యోదంతం: రూ.10 లక్షల సాయం: సుచరితకువిశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాక శనివారం రాత్రి జరిగిన హత్యోదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కలవరపరిచింది మొ… Read More
0 comments:
Post a Comment