రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బాధిత కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. అనంతరం అక్కడే దీక్షకు కూర్చున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tLTjFl
అర్ద్రరాత్రి షర్మిల దీక్ష భగ్నం - సీఎం కేసీఆర్ స్పందించాలంటూ : పెరుగుతున్న మద్దతు..!!
Related Posts:
ఇసుక నుండి తైలం తీసే మీ తెలివి జగన్ కు ఎక్కడిది : చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యాస్త్రాలుఏపీ ప్రతిపక్ష నేత ,టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధి… Read More
హైదరాబాద్లో ప్రత్యేక ఏర్పాట్లతో కోవిడ్ మొబైల్ ఐసీయూ ప్రారంభంహైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం గ్రేస్ క్యా… Read More
రంగనాయకమ్మపై సీఐడీ కీలక ప్రకటన.. పాతవన్నీ తిరగదోడారు.. కార్యకర్తగా నిర్ధారణ, మల్లాదితో మళ్లీ విచారణదేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రంగనాయకమ్మ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు… Read More
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదు, 45కు చేరిన మరణాలుహైదరాబాద్: తెలంగాణలో గురువారం మరోసారి భారీగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదు… Read More
సీతక్క ఫైర్: వైన్ షాపులు తెరవడంలో ఉన్న శ్రద్ద, పేదల సమస్యలపై లేదు..వైన్ షాపులు తెరవడంలో ఉన్న శ్రద్ద, పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని లేదన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు పథకం ఇవ్వబోమని రై… Read More
0 comments:
Post a Comment