Thursday, September 9, 2021

మహిళలు పిల్లల్ని కనేందుకే-మంత్రులు కావాల్సిన అవసరం లేదు-తాలిబన్ సంచలన వ్యాఖ్యలు

మహిళలంటే తాలిబన్లకు ఎంత చిన్న చూపనేది ఇదివరకు ఎన్నో ఘటనల్లో వెల్లడైంది. 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో అత్యంత హింసకు గురైనది మహిళలే. ఆ చీకటి రోజులు మళ్లీ రావడంతో మహిళలు మళ్లీ హక్కుల కోసం నినదించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈసారి తాలిబన్ల ప్రకటనలు కొంత ఉదారంగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగానే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Ed2KCH

Related Posts:

0 comments:

Post a Comment