ఆప్ఘన్లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అయితే పంజ్షీర్, అందరాబ్లో మాత్రం నిరసన ఎదురవుతోంది. దీంతో నేషనల్ రిసిటెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆప్ఘనిస్తాన్ నేత అహ్మద్ మసూద్.. తాలిబన్ల ముందు కొత్త డిమాండ్ ఉంచారు. పంజ్ షీర్, అందరాబ్ నుంచి యుద్ధ విమానాలను ఉపసంహరించుకోవాలని షరతు విధించారు. అప్పుడే శాంతి చర్చలు జరుపేందుకు అంగీకరిస్తానని తెలియజేశారు. శాంతి స్థాపన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h3ydNs
పంజ్షీర్, అందరాబ్ నుంచి బలగాలు వెనక్కి వెళ్లాకే శాంతి చర్చలు: అహ్మద్ మసూద్
Related Posts:
చంద్రబాబు సన్నిహితులే లక్ష్యంగా ఐటీ దాడులు: డాక్యుమెంట్లు, భారీగా గోల్డ్, రూ. 100వందకోట్లకుపైగా సీజ్హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహితులే లక… Read More
శ్రీరాముడికి కులం లేదు.. అందుకే అయోధ్య ట్రస్టులో ఓబీసీలకు చోటులేదు: విశ్వహిందూ పరిషత్అయోధ్యలోని రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభంకావడానికి ముందే వివాదాలు రేగుతున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన సన్యాసిని, ఆ త… Read More
షి సేఫ్ నైట్ వాక్: మహిళల భద్రతపై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్: ఏం చెబుతున్నారంటే.. !హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్యోదంతంలో నలుగురు దోషులను ఎన్కౌంటర్ చేసిన ఉదంతంలో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు వీసీ సజ్జనార్. సైబరాబ… Read More
Amaravati: 13న ఏపీ కేబినెట్: సచివాలయం, హైకోర్టు తరలింపు, బడ్జెట్.. ప్రధాన అజెండాగా..!అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేస్తోన్న సన్నహాలకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న ప్రదర్శనలు, ఆందోళనలు … Read More
విజయ్ వర్సెస్ బీజేపీ: ‘మాస్టర్’ షూటింగ్ అడ్డగింత.. కేంద్రానికి ఫిర్యాదు.. నెట్టింట్లోనూ రచ్చరచ్చఒకటికాదు రెండు కాదు.. 15 బ్యాగుల నిండా డబ్బు సంచుల్ని కోలీవుడ్ హీరో విజయ్ ఇంటి నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది.… Read More
0 comments:
Post a Comment