Sunday, September 5, 2021

2 వేల మంది చేరిక.. టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు

హుజూరాబాద్ నియోజకవర్గంలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో నియోజకవర్గానికి చెందిన దళిత యువ నాయకులు 2,000 మంది.. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో‌ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DQq7S7

0 comments:

Post a Comment