హుజూరాబాద్ నియోజకవర్గంలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నియోజకవర్గానికి చెందిన దళిత యువ నాయకులు 2,000 మంది.. మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DQq7S7
2 వేల మంది చేరిక.. టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు
Related Posts:
ముగిసిన మూడో విడత ప్రచారం .. ఏప్రిల్ 23న పోలింగ్, బరిలో పలువురు ప్రముఖులుఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగను… Read More
ఎన్నికల కోసం 50కోట్ల ఖర్చు..! ఓటుకు రెండు వేలు జనమే అడుగుతున్నారు..! జేసీ సంచలన వ్యాఖ్యలు..!!అమరావతి/హైదరాబాద్ : టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల ఖర్చు గురించి, ఓటర్ల డబ్బు డిమాండ్ గురించి ఆ… Read More
కొలంబో విమానాశ్రయానికి తప్పిన ముప్పు.. ఎయిర్పోర్ట్ టర్మినల్లో ఐఈడీ బాంబు గుర్తింపుకొలంబో : శ్రీలంకలో భద్రతా సిబ్బంధి అప్రమత్తతతో పెనుముప్పు తప్పింది. వరుస పేలుళ్లతో చివురుటాకులా వణికిన కొలంబో నగరం మరో బాంబు పేలుడు ముప్పు నుంచి తప్పి… Read More
ఆవు చేలో మేస్తే..దూడ గట్టున మేస్తుందా: జయప్రదను అబ్దుల్లా ఇంతమాటనేశాడేంటి..?ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఉంది ఈ తండ్రీ కొడుకుల వ్యవహారం. సినీనటి మాజీ ఎంపీ జయప్రద పేరును అప్రతిష్టపాలు చేసేందుకు ఇప్పటికే రాంప… Read More
పంచాయతీ ఖర్చులకు డబ్బుల్లేవు.. చెక్ పవర్ కూడా లేకపాయే..! సర్పంచ్ భిక్షాటనసిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ భిక్షాటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవం… Read More
0 comments:
Post a Comment