ఏపీలో పారిశ్రామిక దిగ్గజాలైన అదానీలకు మేలు చేసేందుకు సీఎం జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం వైసీపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. విశాఖలోని గంగవరం పోర్టు వాటాల్ని అదానీలకు కట్టబెట్టేందుకు వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టులో పిటిషన్లతో పాటు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న వేళ.. సీఎం జగన్ తో అదానీ సోదరులు భేటీ అయినట్లు తెలుస్తోంది. తాజా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lgjqQN
Sunday, September 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment