ఏపీలో పారిశ్రామిక దిగ్గజాలైన అదానీలకు మేలు చేసేందుకు సీఎం జగన్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం వైసీపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. విశాఖలోని గంగవరం పోర్టు వాటాల్ని అదానీలకు కట్టబెట్టేందుకు వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టులో పిటిషన్లతో పాటు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న వేళ.. సీఎం జగన్ తో అదానీ సోదరులు భేటీ అయినట్లు తెలుస్తోంది. తాజా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lgjqQN
జగన్ వద్దకు అదానీల పరుగులు ? గంగవరంపై వరుస షాకులు-తాజాగా ఒడిశాకు పెట్రోనెట్ జంప్
Related Posts:
58 దేశాల మద్దతు: ఇమ్రాన్ ఖాన్ అ‘జ్ఞానం’పై సెటైర్లు, భారత్ కౌంటర్ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అబద్ధాలను నిజాలుగా నమ్… Read More
దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్.. టార్గెట్ ఏంటో వివరించిన మంత్రి కేటీఆర్హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్ ప్రణాళికపై ఫోకస్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి వ్… Read More
నిర్భంధాల నడుమ కశ్మీర్లోని హర్ముఖీ వ్యాలీని అధిరోహించిన జంట..!జమ్ము కశ్మీర్ అందాలను రెండు కళ్లతో చూడ్డం సాధ్యం కాదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులకు తెలుసు, కాని ఆ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్య క… Read More
మహిళకు చేతబడి చెయ్యడానికి వెళ్లారు, వశీకరణకు రూ. 70 వేలు, దుమ్ములేపేశారు !బెంగళూరు: మహిళను వశీకరణ (చేతబడి) చెయ్యడానికి వెళ్లిన ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరు తాలుకా ఉచ్… Read More
కశ్మీర్ అంబాసిడర్గా మారుతా...! ప్రపంచమంతా తిరుగుతా : ఇమ్రాన్ ఖాన్కశ్మీర్ అంబాసిడర్గా ప్రపంచమంతా పర్యటిస్తానని మరోసారి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.శుక్రవారం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిర్వహించిన బహిరం… Read More
0 comments:
Post a Comment