Sunday, September 12, 2021

మటన్ మార్టులు, సినిమా టికెట్ల విక్రయాలు సరే .. ప్రైవేటీకరిస్తున్న ఆస్తులపై జగన్ మాట్లాడరా? నారాయణ సూటిప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్సార్సిపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, పట్టించుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం మానేసి, జాతీయ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తుంటే వాటిని పట్టించుకోకుండా మటన్ మార్ట్ లు ఏర్పాటు చేయడం, సినిమా టికెట్లను ప్రభుత్వం విక్రయించడం వంటి నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kbM9Hr

Related Posts:

0 comments:

Post a Comment