అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడూ తూటాలు పేలుతూనే ఉంటాయి. వర్ణ వివక్ష వల్ల కాల్పులు జరుగుతుంటాయి. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. వర్జినియా రాష్ట్రంలో గల ఓ స్కూల్ వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఇద్దరు గాయపడ్డారి అధికారులు తెలిపారు. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించి వివరాలు ఏమీ తెలియరాలేవు అని పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AskUxQ
స్కూల్లో కాల్పుల కలకలం: ఇద్దరికీ గాయాలు
Related Posts:
అలుపెరగని సైనికుడిగా దేశానికి సేవ చేయాలనుకున్న మోదీ..! అనూహ్యంగా రాజకీయాల్లోకి..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో ప్రధాని మోదీ తన జ్నాపకాలను నెమరువేసుకున్నారు. తాను ప్రధానమంత్రిని అవుతానని ఎన్నడూ అనుకోలేదని నరే… Read More
శ్రీలంకలో మరో బాంబు పేలుడు..ఈసారి థియేటర్ వద్ద పేలిన బాంబుకొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజున జరిగిన మారణహోమం నుంచి ఇంకా తేరుకోకముందే మరో బాంబు పేలుడు ఘటన అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే ఈ బాంబు… Read More
ఫెయిల్ అయిన మూడు లక్షల మంది జవాబుపత్రాలు తిరిగి మూల్యాంకనం చెయ్యాల్సిందే .. హైకోర్టు ఆదేశంఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బాలల హక్కుల కమీషన్ వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఇంటర్ మూల్యంకనం విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస… Read More
భారత్లో తగ్గిన జనాభా పెరుగుదలప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్న చైనాను త్వరలోనే అధిగమిస్తుందన్న అంచనాలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించాయి. అ… Read More
భర్త హత్య కేసులో ఎన్డీతివారీ కోడలు అరెస్ట్ఢిల్లీ : ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఆయన భార్య అపూర్వ … Read More
0 comments:
Post a Comment