విశాఖపట్నం: అల్పపీడన ద్రోణం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకూ ఓ మోస్తరు మొదలుకుని అతి భారీ వర్షాలు పడ్డాయి. చెరువులు, కుంటలు, కాల్వలు పొంగిపొర్లాయి. దాదాపు అన్ని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వరదనీటితో పోటెత్తుతున్నాయి. నిండుకుండల్లా మారాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాల్లో పలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EcDMTF
Saturday, September 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment