దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సినిమా చిత్రీకరణలో గుర్రం చనిపోవడంతో మణిరత్నంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు మణిరత్నం మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలని కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38WiAmN
Saturday, September 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment