మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పైన అభిమానుల్లో మూడు రోజులుగా ఆందోళన కనిపిస్తోంది. ఆయన పూర్తిగా కోలుకుంటున్నారనే సమాచారంతో వారు ఊరట చెందారు. శుక్రవారం రాత్రి తేజు నడుపుతున్న బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రమాదం జరిగిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YSc4vp
Sunday, September 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment