Sunday, September 12, 2021

తేజు యాక్సిడెంట్-ఫస్ట్ తెలిసింది బన్నీకే : క్షణాల్లో అప్రమత్తం చేస్తూ- ఆ గోల్డెన్ అవర్ లో : అదే కీలకంగా..!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం పైన అభిమానుల్లో మూడు రోజులుగా ఆందోళన కనిపిస్తోంది. ఆయన పూర్తిగా కోలుకుంటున్నారనే సమాచారంతో వారు ఊరట చెందారు. శుక్రవారం రాత్రి తేజు నడుపుతున్న బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రమాదం జరిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YSc4vp

Related Posts:

0 comments:

Post a Comment