ఏపీలో కరోనా ఉధృతి కొససాగుతూనే ఉంది. ఇటు స్కూళ్లు తెరవడంతో కుప్పలు తెప్పలుగా కేసులు అవుతున్నాయి. తాజాగా మరిన్ని కేసులు వెలుగుచూశాయి. మరో ఇద్దరు విద్యార్థులు, ఆరుగురు టీచర్లకు కొవిడ్ సోకింది. పాజిటివ్ నిర్ధారణ అయిన టీచర్లలో ధర్మవరం ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఎస్జీటీలు, ఆరుగురు ఎంపీ యూపీ స్కూలులో ఒక స్కూల్ అసి స్టెంట్, కమతాలపల్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kOwFbl
కరోనా కలవరం: ఆరుగురు టీచర్లు, ఇద్దరు విద్యార్థులకు వైరస్
Related Posts:
లాక్డౌన్: రోడ్డు మధ్యలో భారీ గుంత, డోలీలో గర్భిణీ నరకయాతన(వీడియో)అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్, అధికారులు … Read More
ఏపీలో కరోనా: సీఎం జగన్ సంచలనం.. లాక్డౌన్ ఎత్తేస్తామని ప్రకటన.. వైరస్ మనలో భాగమేనంటూ..లాక్ డౌన్ అమల్లోకి వచ్చి నెలరోజులు పూర్తయిన తర్వాత కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడం, స్థంభించిన ఆర్థిక వ్యవస్థను రీస్టార్ట్ చేయాల… Read More
చంద్రబాబు అనుభవం దోపిడీకే ... విమర్శలు చంద్రబాబు పబ్లిసిటీ కోసమే : ఎమ్మెల్యే రోజానగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతల విమర్శలపై మండిపడుతున్నారు . ఒకపక్క కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో టీడీపీ నేతలు సాయం చెయ్యటం మానేసి రాజకీయాల… Read More
గూగుల్ తల్లిని నమ్ముకుని తెగబడ్డ మందుబాబులు .. ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ !!మద్యం షాపులు కరోనా లాక్ డౌన్ తో మూత పడిన వేళ తమకున్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు మందుబాబులు. ఒక పక్క కల్లు కోసం నానా తంటాలు పడుతూనే కాల్… Read More
అప్పుడు క్యాన్సర్, ఇప్పుడు కరోనా- దుబాయ్ లో నాలుగేళ్ల భారతీయ చిన్నారి అద్భుతం..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కుదిపేస్తున్న దేశాల్లో గల్ఫ్ లోని దుబాయ్ కూడా ఉంది. ఇక్కడ భారత్ నుంచి ఎప్పుడో వలస వెళ్లిన ఓ కుటుంబం ఉంది. అందులో నాలుగేళ్… Read More
0 comments:
Post a Comment