ఏపీలో కరోనా ఉధృతి కొససాగుతూనే ఉంది. ఇటు స్కూళ్లు తెరవడంతో కుప్పలు తెప్పలుగా కేసులు అవుతున్నాయి. తాజాగా మరిన్ని కేసులు వెలుగుచూశాయి. మరో ఇద్దరు విద్యార్థులు, ఆరుగురు టీచర్లకు కొవిడ్ సోకింది. పాజిటివ్ నిర్ధారణ అయిన టీచర్లలో ధర్మవరం ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఎస్జీటీలు, ఆరుగురు ఎంపీ యూపీ స్కూలులో ఒక స్కూల్ అసి స్టెంట్, కమతాలపల్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kOwFbl
Wednesday, September 1, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment