అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. ప్రముఖులతో వరసగా సమావేశం అవుతున్నారు. ఇంతలో కాల్పుల మోత మోగింది. కాల్పులు జరిగింది.. వాషింగ్టన్లో కాదు.. అదే కాస్త ఊరట కలిగించే అంశం. అమెరికా అంటేనే.. వర్ణ వివక్ష.. నల్ల జాతీయులపై తెల్ల జాతీయులు ఎప్పుడూ దాడులు చేస్తూనే ఉంటారు. ఇక కొన్నిచోట్ల తెలుగువారి సంగతి చెప్పక్కర్లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kyJwiY
Thursday, September 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment