ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా నియమించిన సచివాలయాల ఉద్యోగులకు శాశ్వత నియామకాలు చేపట్టే సమయం వచ్చేసింది. ఈ అక్టోబర్ లో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వీరికి శాశ్వత నియామకాల కోసం ప్రభుత్వం శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటివరకూ సగం మంది అర్హత సాధించారు. మిగిలిన వారికి కూడా వచ్చే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zbD8TJ
Sunday, August 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment